28 యేళ్ళుగా విచారణ జరుగుతున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో.. సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ముందుగా చేసిన కుట్ర కాదనీ.. కూల్చివేత కుట్ర ప్రకారమే జరిగింది అనటానికి సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ.. ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరినీ నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం తీర్పును వెలువరించింది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు... https://golofre.com/